• Other News
  • Live TV
  • రాజన్న సిరిసిల్ల, మార్చి 26, 2026:

    Reporter
    admin March 26, 2026, 4:04 pm
    రాజన్న సిరిసిల్ల, మార్చి 26, 2026:

    RAMP ప్రాజెక్ట్ కింద, జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC), రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో EDC బృందం 26.03.2026 తేదీన ఎల్లారెడ్డిపేట ఐటీఐ కాలేజీలో ఒక రోజు ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
    ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీ టి. హనుమంతు పాల్గొని, MSMEలకు ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో వివరించారు.

    ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ, ప్రతి MSME తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్ పొందాలని సూచించారు.
    ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని తెలిపారు. ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సహాయం కావాలనుకునే వారు కలెక్టరేట్‌లోని EDC కార్యాలయాన్ని సంప్రదించవచ్చని,
    ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
    గెస్ట్ ఫ్యాకల్టీగా శ్రీ బి. విజయ్ కుమార్ (ఫెసిలిటేటర్) మరియు శ్రీ జి. వంశీకృష్ణ (DLT) పాల్గొని, ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ యొక్క ప్రాముఖ్యతపై పాల్గొనేవారికి వివరించారు.

    ఈ కార్యక్రమాన్ని EDC మేనేజర్ శ్రీ కె. జయంత్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీ టి. వెంకట శివసాయి నిర్వహించారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర