ఇల్లంతకుంట మండలం మల్లన్న పల్లి గ్రామంలో మహిళా సంఘం భవనం నిర్మించడానికి గ్రామ సర్పంచి పసునూటి శ్రీనివాస్ మరియు గ్రామ సెక్రెటరీ బండారి మహేందర్ గారి ఆధ్వర్యంలో భూమి పూజ చేసి ముగ్గు పోసి భవన నిర్మాణానికి తోడ్పడ్డారు ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీను వాస్ మరియు మహేందర్ గార్లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని మరి ఇంకా ఎన్నో వసతులు కల్పిస్తామని అధికారుల చొరవతో గ్రామంలో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి తమ వంతు సాధ్యమైనంత అభివృద్ధి గల గ్రామానికి తోడ్పడుతామని గతంలో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రతి సమస్యను సరిదిద్దుతామని గ్రామంలో ఎల్లవేళలా ప్రతి సమస్యకు పరిష్కారం చేసి గ్రామంలో ప్రజలందరినీ నా కుటుంబ సభ్యులుగా కాపాడుకుంటానని చెప్పడం జరిగింది
TELANGANA RAJANNA SIRCILLA
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై విచారణ జరపాలి