రాజన్న సిరిసిల్ల జిల్లా (నేటి ప్రభాత దర్శిని) ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శుక్రవారం మంచినీటి శుద్ధి యంత్రాన్ని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం ప్రారంభించారు ఈ సందర్భంగా మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ గతంలో మాజీ ఎంపీ ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వాటర్ ఫిల్టర్ ని ఇవ్వగా అది చెడిపోవడంతో రెండు లక్షల రూపాయలతో కొత్తగా వాటర్ ఫిల్టర్ తో పాటు కూల్ బబుల్ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు మూడు సంవత్సరాల పాటు ఈ వాటర్ ఫిల్టర్ ను లీజుకి ఇవ్వడం జరిగిందని తక్కువ ధరకే గ్రామ ప్రజలకు అందించే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని గ్రామపంచాయతీ పాలకవర్గం సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోతే మధుసూదన్ రెడ్డి డిప్యూటీ తహసిల్దార్ ఎలుసాని ప్రవీణ్ కుమార్. వార్డు సభ్యులు సాయి కృష్ణ ఎస్కే సమాద్. అనరాసి నరసింహులు జెల్ల రవి. అంబటి పద్మ నాయకులు సిరిపురం మహేందర్ దొమ్మాటి రాజు తదితరులు పాల్గొన్నారు
TELANGANA JANGOAN
మంచినీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.