వానరులకు ఆహారం అందించడానికి గంభీరావుపేట వెళ్లిన మహమ్మద్ రఫీక్
నేటి ప్రభాత దర్శిని:
సెలవు దినం కావడంతో ట్రస్టు సభ్యుడైన మహమ్మద్ రఫీక్ తన కూతురు సలీనా నాజ్, కుమారుడు సిన్నన్ ముబారిక్ తో కలిసి ద్విచక్ర వాహనంపై గంభీరావుపేట చౌరస్తాకు వెళ్లి వానరులకు పండ్లు, పుట్నాలు అంద జేయడం జరిగిందని పిల్లలకు కూడా సేవాదృక్పదం గురించి తెలియాలన్న ఉద్దేశ్యంతో పిల్లలను తీసుకుని వెళ్లడం జరిగిందని, అడవుల్లో వానరాలకు ఆహారం దొరక్కనే పట్టణంలో తిరుతున్నాయని అలా కాకుండా మన వంతు బాధ్యతగా ఊరి బయట ఖాళీ ప్రదేశాల్లో పండ్ల మొక్కలు నాటినట్లైతే వానరమూకలు పట్టణాల్లోకి రావడం తగ్గే అవకాశం ఉందన్నారు
TELANGANA RAJANNA SIRCILLA
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం
గుడిని పునరుద్ధరించాలనే ఉద్దేశం