సమయం రాత్రి 10.15 సేవకు సమయం అనేది లేదు అని నిరూపిస్తున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు సభ్యులు వొడ్యాల వేణు
అంతలో ఒకరి ఫోన్... ఫంక్షన్ జరిగింది..... కూరలు (వెజిటబుల్) అన్నం మిగిలింది ఏమిచేద్దాం మీరు అన్నార్తులకు పంపిణీ చేయగలరా అని అనగానే పంపించండి చేద్దాం అని అట్టి మిగిలిన ఆహార పదార్థాలు రాజన్న ఆలయం వద్ద దాదాపు 100 మంది పేదలకు అన్నార్తులకు పంపిణీ చేయడం జరిగిందని, అన్నం పారవేయవద్దు.. పంచిపెడడం అని ట్రస్టు సభ్యులు వొడ్యాల వేణు అన్నారు ఈకార్యక్రమంలో వొడ్యాల వేణుతో పాటు శివాంష్ పటేల్, దురిశేటి రాజు, గోడిశెల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు
TELANGANA RAJANNA SIRCILLA
అన్నం మిగిలిందా? పారవేయకండి. పంచిపెడదాం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **