తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలో అతిపురాతనమైన శ్రీ గుట్ట రాములు (వరదీశ్వర స్వామి) అనే స్వామివారి గుట్ట చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు,రాళ్ళు తొలగించి, గుడిని పునరుద్ధరించాలనే ఉద్దేశం.త్వరలో ఈ స్వామివారికి గండ దీపం వెలిగించాలని గ్రామ పెద్దల నిర్ణయం.
పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా భాజపా మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు, సర్పంచ్ కంకణాల రజిత రమేష్, గ్రామపంచాయతీ పాలకవర్గం, దేవాలయ కమిటీ మెంబర్, గ్రామ ప్రజలు పిచ్చి మొక్కలను తొలగించడం మొదలుపెట్టారు.
TELANGANA RAJANNA SIRCILLA
గుడిని పునరుద్ధరించాలనే ఉద్దేశం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **