జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో గల పలు పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్స్ వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనగామ రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ బిఎస్ ఫోర్ వెహికల్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మరియు బిఎస్ 6 వెహికల్స్ ప్రతి సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో రవాణా శాఖ ఏ ఎం వి ఐ శ్వేత, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రవాణా శాఖ జనగామ జిల్లా
TELANGANA JANGOAN
జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం