నేటి ప్రభాత దర్శిని : గ్రామం దేశాయిపల్లి, మండలం తంగళ్ళపల్లి, జిల్లా రాజన్న సిరిసిల్ల లో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంకణాల రజిత రమేష్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, పాల డైరీ చైర్మన్ లక్ష్మారెడ్డి ,మండల పశు వైద్యాధికారులు డాక్టర్ మౌనిక గారు, గోపాల మిత్ర సూపర్వైజర్ రాములు, గోపాలమిత్రులు సాగర్ సంతోష్ సతీష్ పశువైద్య సిబ్బంది , పాడి రైతులు సుమారు 50 నుంచి 60 మంది పాల్గొన్నారు, ఇందులో సుమారు 40 గేదెలు, 20 ఆవులకు చూడి పరీక్షలు చేసి వాటికి అవసరమైన చికిత్స చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగినది
TELANGANA RAJANNA SIRCILLA
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం
గుడిని పునరుద్ధరించాలనే ఉద్దేశం