నేటి ప్రభాతదర్శిని ఎల్లారెడ్డిపేట ఆగస్టు 03: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని శివపరాశక్తి పీఠంలో సోమవారం సందర్బంగా శివయ్యకి పంచామృతాలు గంధం భాస్మభిషేకాలు సప్త హారతులు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగ జరిగింది,
ఇట్టి విశేష పూజలకి భక్తులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి శివయ్యకి భక్తి శ్రద్దలతో పూజలు చేసే మొక్కులు చెల్లించుకున్నారు
శివ పరాశక్తి పీఠాధిపతులు కాసు మనోహర్రాజు స్వామీజీ భక్తులకు తీర్థప్రసాదాలు అన్నప్రాసద వితరణ నిర్వహించారు,
TELANGANA RAJANNA SIRCILLA
శివపరాశక్తి పీఠం లో శివయ్యకి విశేష అభిషేకాలు సప్త హరతులు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **