వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులో మహారాజా ఫంక్షన్ హాల్ వద్ద నిర్మిస్తున్న శ్రీ సంతాన గణపతి శ్రీ దత్తాత్రేయుడు సరస్వతి దేవి కార్తవీర్యార్జునుడు సాయిబాబా ఆలయాల నిర్మాణానికి మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తన పుట్టినరోజు సందర్భంగా 25001/- రూపాయలు దేవాలయ ఫౌండర్ ఈశ్వరగారి నరహరి శర్మ గారికీ అందజేసినట్లు మధు తెలియజేశారు.
TELANGANA RAJANNA SIRCILLA
దత్తత్రేయ ఆలయ నిర్మాణానికి 25001/- రూపాయలు విరాళం అందజేత
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **