ఎల్లారెడ్డిపేట జూలై 29 : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని శ్రీ శివ పరాశక్తి పీఠాన్ని
గురుపూజోత్సవం సందర్భంగా బుధవారం సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి దర్శించుకున్నారు,
ఈ సందర్భంగా శివ పరాశక్తి పీఠం స్వామీజీ కాసు మనోహర్ రాజు అర్చకులు బుగ్గ కృష్ణమూర్తి శర్మ లు డిఎస్పి నాగేంద్ర చారి కి సీఐ వెంకటేష్ కు ఆశీర్వచనం అందజేశారు,
శివ పరాశక్తి పీఠాన్ని మొట్టమొదటిసారిగా దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంగా డిఎస్పి నాగేంద్ర చారిని సీఐ ఓ వెంకటేశ్ ను స్వామీజీ శాలువాలు కప్పి సన్మానించారు,
అనంతరం తీర్థప్రసాదాలు వితరణ చేశారు ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్రెడ్డి , శ్రీరామోజీ భాస్కర్ లు శివయ్య ను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు,
TELANGANA RAJANNA SIRCILLA
గురుపూజోత్సవం సందర్భంగా శివపరాశక్తి పీఠాన్ని దర్శించుకున్న డి.ఎస్.పి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **