రాజన్న సిరిసిల్ల జిల్లా....
తంగళ్ళపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామపంచాయతీ &భారత్ నగర్ లో ఈజీఎస్ నిధుల ద్వారా మహిళ సమైక్య భవనానికి 10 లక్షల రూపాయలు మంజూరు కాగా భవన నిర్మాణానికి సర్పంచ్ చిట్యాల దేవేంద్ర-వెంకన్న గారి చేతుల మీదుగా. భూమి పూజ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్, నాయకులు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగెల రాజు,భాను, నాగరాజు,గ్రామపంచాయతీ పాలకవర్గం బిక్షపతి,శిరీష, ఏపిఎం చంద్రయ్య, సీసీలు బాలరాజ్, మహిళ సమైక్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
మహిళా సంఘం భవనానికి భూమి పూజా
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం