• Other News
  • Live TV
  • మహిళా సంఘం భవనానికి భూమి పూజా

    Reporter
    admin February 9, 2026, 12:57 pm
    మహిళా సంఘం భవనానికి భూమి పూజా

    రాజన్న సిరిసిల్ల జిల్లా....
    తంగళ్ళపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామపంచాయతీ &భారత్ నగర్ లో ఈజీఎస్ నిధుల ద్వారా మహిళ సమైక్య భవనానికి 10 లక్షల రూపాయలు మంజూరు కాగా భవన నిర్మాణానికి సర్పంచ్ చిట్యాల దేవేంద్ర-వెంకన్న గారి చేతుల మీదుగా. భూమి పూజ కార్యక్రమం చేపట్టారు.
    ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్, నాయకులు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగెల రాజు,భాను, నాగరాజు,గ్రామపంచాయతీ పాలకవర్గం బిక్షపతి,శిరీష, ఏపిఎం చంద్రయ్య, సీసీలు బాలరాజ్, మహిళ సమైక్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర