Banner
Watermark
రోడ్ల పై పశువులు నియత్రించాలి
📅 14 August 2026, 01:54 PM ✍️ admin
News Image
*రోడ్ల పై పశువులు నియత్రించాలి* . రాజన్న సిరిసిల్ల జిల్లాలో పశువులు విచ్చల విడిగా తిరుగుతున్నాయి వాటి వలన ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యతలు ముసిపాల్ Commission దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా RGN ఉమన్ రైట్స్ యాంటీకరేప్షన్ జిల్లా ఇంచార్జి పంజా బాలరాజు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాము రాజయ్య నాంపల్లి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home