Banner
Watermark
బాధిత కుటుంబానికి బియ్యం అందజేత కామారెడ్డి,బీబీపేట్ ,జూలై,18 మండలంలోనీ మాందాపూర్ గ్రామానికి చెందిన జోగిపేట సిద్దవ్వ ఈ మధ్యనే మరణించగా బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని 12 వ వార్డ్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి తెలుసుకోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ
📅 18 July 2026, 02:11 PM ✍️ admin
News Image
బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

కామారెడ్డి,బీబీపేట్ ,జూలై,18 మండలంలోనీ మాందాపూర్ గ్రామానికి చెందిన జోగిపేట సిద్దవ్వ ఈ మధ్యనే మరణించగా బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని 12 వ వార్డ్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి తెలుసుకోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ కు తెలుపగా 50 కిలోల బియ్యం బాధిత కుటుంబానికి శనివారం రోజున అందించారు ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు పందిరి శ్రీకాంత్ రెడ్డి, శివనూరి నర్సింలు, రొడ్డ బాబు లావణ్య, గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రోడ్డ రాజు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతర్ల రాజిరెడ్డి, నవీన్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
🏠 Home