అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి
ట్రస్టు ఆధ్వర్యంలో దాతలు అందిస్తున్న సహకారంతో 1823 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున లక్ష్మీ గణపతి రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు అన్నార్తులకు వాటర్ బాటిల్స్, నాగుల చంద్రశేఖర్ అందించిన మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్న దాతలుగా అమావాస్య సందర్భంగా సామనపల్లి లక్ష్మణాచారి జయంతి దంపతులు, పసుల రమేష్ సంధ్యారాణి దంపతులు, మిరియాల మనోహర్ మరియు కుటుంబ సభ్యులు, పుట్టినరోజు సందర్భంగా పిట్టల రాజు మమత దంపతులు వీరి కూతుళ్లు శ్రీనిత్య, మన్విత గార్లు, కూతురు పుట్టినరోజు సందర్భంగా అడ్వకేట్ ముత్యం రాములు భవాని దంపతులు, కుమారుని పుట్టినరోజు సందర్భంగా యామ దేవరాజు సమంత దంపతులు శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టిన రోజు పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్య క్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్కపూట భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 9246939388 నంబరుకు సంప్ర దించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నాగుల చంద్రశేఖర్ పొలాస రాజేందర్ సగ్గు రాహూల్ పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు