Banner
Watermark
జనగామ 15 ఏప్రిల్ 2026
📅 15 April 2026, 04:28 PM ✍️ admin
News Image
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెహ్రూ పార్క్ సమీపంలో పోలీస్ శాఖ రవాణా శాఖ సంయుక్తంగా స్కూలు విద్యార్థులతో మానవహారం నిర్మించి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏసిపి పండరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ రెడ్డి డి టి ఓ శ్రీనివాస్ గౌడ్ ఎస్ ఐ చెన్నకేశవులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home