ఈ రోజు అనగా 11/04/2026 శనివారం రోజున ఉదయం 10:30 గంటలకు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రముఖ సంఘ సంస్కర్త,మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి వేడుకలు నిర్వహించబడును.
# మధ్యాహన్న0 12:30 గంటలకు ఓగులాపురం గ్రామం లో నియోజకవర్గ ఇంచార్జీ గౌ " శ్రీ, కెకె మంహేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వెలుముల స్వరూపా రెడ్డి గారి చేతుల మీదుగా నూతన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం కలదు.
పాత్రికేయ మిత్రులు గా మీరు తప్పకుండా హాజరుకాగలరు.
ధన్యవాదములు 💐💐